YS Jagan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఫలితాల ముగిసిన అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో చురుగ్గా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాళ్లదాడికి తెగబడ్డారు. విజయవాడలోని సింగ్నగర్ ప్రాంతంలో దా
AP Government | ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సర్కార్.. వాలంటీర్లకు ఇచ్చే నగదు పురస్కారాల మొత్తం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.