Bengal CM | ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన విధంగానే బెంగాల్లోని బంగ్లాదేశీ అక్రమ వలసదారుల (Bangladeshi Infiltrators) పై సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా భారత్లో ఉంటున్న బంగ్లాదేశీయులను వారి స్వదేశ�
Suvendu Adhikari : ఐదు రూపాయలకు పశ్చిమ బెంగాల్లో నాన్ వెజ్ భోజనం లభించనుంది. అదీ చేపల కూరతో. ఐదు రూపాయలకే చేపల కూర లేదా ఫ్రై తో కలిపి అన్నం అందిస్తారు.
West Bengal : ఇటీవలే పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. ఎన్నికల్లో హామీ మేరకు కొన్ని పథకాల అమలుపై నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా వామపక్షాలు, 15 ఏండ్ల పాటు టీఎంసీ నేతృత్వంలోని మమతా బెనర్జీ రాష్ర్టాన్ని పాలించగా, తొలిసారిగ�
West Bengal: సువేందు క్యాబినెట్లో అయిదు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పౌల్, నిశిత్ ప్రమాణిక్, క్షుదిరామ్ తుడు, అశోక్ కీర్తనియా ఇవాళ ప్రమాణం చేశారు. ఇదే వేదికపై 98 ఏళ్ల బీజేపీ నేత �