భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ర్టాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు వివాదంలో చిక్కుకున్నారు. సిమ్లాలో ఆయన పాల్గొన్న ఒక విందులో జంతు రక్షణా చట్టం పరిధిలో ఉన్న అడవి కోడిని వండి వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి.
samosa party | హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం సమోసాలపై రాజకీయం జరుగుతున్నది. సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ పాల్గొన్న సీఐడీ కార్యక్రమంలో ఆయన కోసం ఉంచిన సమోసాలు మాయమయ్యాయి. ఈ గందరగోళంపై సీఐడీ అంతర్గత దర్యాప్తు చేపట