Milind Deora | లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు.
మహారాష్ట్రలోని థాణేలో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానలో 24 గంటల వ్యవధిలోనే 18 మంది మరణించడం కలకలం రేపింది. వీరిలో 13 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండేవారు.
షిండే-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ సహా ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో పలువురిపై అవినీతి, ఈడీ కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ.. ఈ తిరుగుబాటు పర్వం నడిపిందనే విమర్శలు వస్తున్నాయి. ఎన్�
Telangana Schemes | తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల తరహాలో మహారాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి రైతుల చేస్తున్న డిమాండ్కు రాష్ట్రప్రభుత్వం తలవంచక తప్పలేదు. తెలంగాణ పథకాల అధ్యయనానికి రైతు నేతలు, ప్�
Maharashtra | మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ అనంతరం ఎట్టకేలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంత్రులకు శాఖలను కేటాయించారు. పట్టణాభివృద్ధి, పర్యావరణం, మైనారిటీలు, రవాణా, విపత్తు నిర్వహణ బాధ్యలను సీఎం తీసు