కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు కొనసాగుతుండగా ఉప ముఖ్యమంత్రికి పదోన్నతి కల్పించాలని కోరేందుకు ఆయన మద్దతుదారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు.
అన్ని వర్గాలు, కులాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ రేవంత్రెడ్డిలో అగ్రకుల అహంకార ధోరణి పోలేదని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ వి