బెంగాలీ మాట్లాడే ‘మియా’ ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనపెట్టి, తమను తాము సంస్కరించుకొనేంత వరకు వచ్
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యకు పీఎం కిసాన్ సంపద యోజన కింద రూ.10 కోట్ల రాయితీ మంజూరు అంశం దుమారం రేపుతున్నది. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది.