రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసిన విధంగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, కరీంనగర్లోనూ నిలిచిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ప్రభుత్వం, అధ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగి కరీంనగర్ రూపురేఖలు మారాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తు చేశారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగానే నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు చేపడుతున్నదని నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. శుక్రవారం 13వ డివిజన్లో రూ. 13 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కరీంనగర్లో వివిధ నిధుల కింద చేపట్టిన పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామని మేయర్ యాదగిరి సునీల్రావు స్పష్టం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న అభివృద్ధి పన�