తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ (Congress) ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా నూతన ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.
కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) అనే విషయంపై ఎట్టకేలకు ఓ స్పష్టత. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంపై పంచాయితి ముగిసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి�
మాజీ మంత్రి జేసీ | జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో జానా గెలవడని తాను ముందే చెప్పానన్నారు.