కరీంనగర్ నగరపాలక సంస్థలోని సీతారాంపూర్ ప్రాంతంలో రోడ్డు స్థలాన్ని కబ్జా చేసి అంటే నిర్మాణం చేపడుతున్నారని, న్యాయం చేయాలని కోరుతూ ఈ ప్రాంతానికి చెందిన సాగి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి బుధవారం వాటర్ ట్యా
ఇప్పుడు నగరాల్లో మెట్లెక్కడం కంటే లిఫ్ట్ వాడకమే ఎక్కువ.అయితే, ఓ తాజా అధ్యయనం ప్రతిరోజు మెట్లెక్కడంతో ఆరోగ్యకరమైన జీవితం సొంతమవుతుందని పేర్కొన్నది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన ప్రి�
రఘునాథపాలెం: టీఎస్ ట్రాన్స్కో సంస్థ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా టవర్ ఎక్కే పోటీలను చేపట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో జేఎల్ఎం పోస్టులకు ఎంపికైన అభ్యర్ధు
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ యువకులు | ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు రాష్ట్రానికి చెందిన యువకులు. ఆటవిడుపుగా రాక్ క్లైంబింగ్ను నేర్చుకొని.. కిలిమంజ�