MK Stalin | తమిళనాడు ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్లో ఆమోదించాలని సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర నిర్దిష్ట ప్రాజెక్టులను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తద్వార�
తిరువనంతపురం: తల్లీ, కుమారుడు స్ఫూర్తిగా నిలిచారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ప్రభుత్వ కొలువులు చేపట్టనున్నారు. కేరళలోని మలప్పురంలో ఈ అరుదైన సంఘటన జరిగింది. 42 ఏళ్ల
అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్�
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త క్యాబినెట్ రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. గురువారం సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం, కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర
సహారన్పూర్: కరోనా వల్ల కొన్ని మంచి పనులు జరుగుతున్నాయని అనుకోవాలా? వరుసగా రెండో ఏడాది సహారన్పూర్ పౌరులకు సుదూర హిమాలయాలు తళతళలాడుతూ దర్శనమిచ్చాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా మంచుకొండల వీక్షణం కళ త�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆప్ పార్టీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. కేంద్రం తరుఫున ప్రాతినిథ్యం వహించే లెఫ్ట్నెంట్ గవర్నర్కు మరిన్ని అధ�