బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట పట్టణం పరిశుభ్రతతో అలరారింది. ప్రస్తుతం పట్టణం కంపుకొడుతున్నది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పట్టణంలో ఎక్కడి�
రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడుస్తున్న పల్లెలకు కేంద్రప్రభుత్వం పట్టం కట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉం
జాతీయ అవార్డుల కోసం మరోసారి సత్తా చాటేలా జిల్లాలోని పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో ప్రతి ఏటా రాష్ట్రం, జిల్లా అత్యధికంగా అవార్డులు సాధిస్తున్న విషయం తెల�
స్వచ్ఛతలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు మరోసారి అవార్డుల పంట పండింది. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) పెద్ద రాష్ర్టాల విభాగంలో రాష్ర్టానికి ప్రథమ ర్యా�
వ్యాధుల నివారణకు పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. శుక్రవారం డ్రైడే సందర్భంగా జిల్లా కేంద్రంలోని రెండోవార్డు ఏనుగొండ లో పరిసరాల శుభ్ర�