ఒకప్పుడు మట్టికుండను సామాన్యుడి ఫ్రిజ్ అనేవాళ్లు! కానీ, ఇప్పుడు సామాన్యుడి కంటే సంపన్నులే మట్టి పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మట్టికుండకు మళ్లీ ఆదరణ పెరగడం బాగానే ఉంది.
ఒక సాధువు కాశీ యాత్ర ముగించుకుని నడిచి వెళ్తూ ఉన్నాడు. బాగా ఎండగా ఉండటంతో అలసిపోయాడు. ఊడలున్న పెద్ద మర్రిచెట్టు కింద ఆగాడు. అదే చెట్టు కింద కుండలు అమ్మే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఆ వ్యాపారికి ఎన�
వేసవిపూట పేదోడి ఫ్రిజ్ రంజన్కు ఆదరణ పెరుగుతున్నది. ఫ్రిజ్లు, వాటర్ కూలర్లలోని నీటి కన్నా.. మట్టిపాత్రల్లోని నీరు ఆరోగ్యదాయకం కావడంతో వీటికి డిమాండ్ ఉంటున్నది. ఎండలతోపాటే కొనుగోళ్లు పెరుతుండగా, తయా�
పేద కుటుంబాలకు రంజన్లు, మట్టి కుండలే ఫ్రిజ్లుగా మారాయి. ఎండలు కొడుతూండడంతో మట్టికుండలు, రంజన్లకు గిరాకీ పెరిగింది. పొద్దంతా ఎండలు మండడంతో చల్లటి నీటిని తాగేందుకు కుండలు, రంజన్లను ఇప్పటి నుంచే వినియోగదా
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భగభగమండే సూర్యతాపానికి ప్రజలు అల్లాడిపోతుంటారు. మండే ఎండల్లో చల్లటి మంచినీటి కోసం తహతహలాడుతుంటారు. గుక్కెడు చల్లని నీటితో తమ దాహాన్ని తీర్చుకుంటారు.