CBSE | ఈ సంవత్సరం తొలిసారిగా సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ మూల్యాంకనం (Digital Evaluation) చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో సాంకేతిక లోపం (Technical issue) తలెత్తిందని, దాంతో మూల్యాంకనం ఆలస్యమ�
మహారాష్ట్రలోని పుణెలో నిర్లక్ష్యంగా పోర్షే కారు నడిపి (Pune Porsche Crash) ఇద్దరి మరణానికి కారణమైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ను (Vishal Agarwal) పోలీసులు అరెస్టు చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నమోదైన కేసు