పరీక్షలు రద్దు| కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తర�
ఒడిశాలో 12వ తరగతి పరీక్షలు రద్దు.. | కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ఈసారి 12వ తరగతి పరీక్షలపై సీబీఎస్ఈ ప్రతిపాదన న్యూఢిల్లీ, మే 22: ఈ ఏడాది 12వ తరగతి బోర్డు పరీక్షలను రెండు దఫాలుగా నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. మొదట కరోనా కేసులు తక్కువగా ఉన్న అనుకూలమైన ప్రాంతాల్�