ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ప్రసూతి సేవలను అందిస్తున్న సీకేఎం హాస్పిటల్ లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Warangal | వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణం మీదకు వచ్చింది. బాలింత పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాస్పిటల్ భవనం ముందు ధర్నా చ�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మహిళలకు గర్భస్త, ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం వైద్యశాలకు త్వరలోనే అధునాతన బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ సర్కారు అమలు చేసిన పథకాలతోపాటు రవాణా సౌకర�
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రసూతి, గర్భస్థ వైద్య సేవలు అందిస్తున్న సీకేఎం దవాఖానలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ గోపి వైద్యాధికారులను ఆదేశించారు.