న్యాయవ్యవస్థలోని ‘సహానుభూతి’ న్యాయమైన సమాజాన్ని అన్యాయమైన సమాజం నుంచి వేరు చేస్తుందని, అత్యంత అవసరమైన సమాజాల వైపు న్యాయ ధోరణిని మలచాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నొక్కి చెప్పా�
అత్యవసర కేసులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక సెలవుల ధర్మాసనం సోమవారం(ఈనెల 22 ) సమావేశమవు తుందని సీజేఐ సూర్యకాంత్ శుక్రవారం కోర్టులో తెలిపారు.
ఢిల్లీ వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి తమ దగ్గర ఎలాంటి మంత్ర దండం లేదని సుప్రీం కోర్ట్ గురువారం వ్యాఖ్యానించింది. ‘ఇది ఢిల్లీ-ఎన్సీఆర్కు ప్రమాదకరమని నాకు తెలుసు. వెంటనే పరిశుభ్రమైన గాలి లభించ�
Justice SuryaKant | భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) గా రేపు జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్గా బాధ్యతల్లో కొనసాగనున్నారు.