ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేం�
న్యాయం కోరే చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం చేరువ కావడం మన ప్రాథమిక కర్తవ్యమని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. చట్ట సభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ.. ఇవన్నీ ఆ వ్యక్తికి చేరువ కావాలన్నా�