సివిల్ సమస్యల విషయంలో ఫిర్యాదారులు అనవసరంగా పోలీసులను లాగొద్దని పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏసీపీ జి కృష్ణ, సీఐ కె ప్రవీ
పౌర సమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్�
షాద్నగర్/షాద్నగర్రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్ర�