సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు సెలవులు ముగియడంతో తిరిగి భాగ్యనగరం బాటపట్టారు. దాంతో బుధవారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. ప్రధానంగా సూర్యాపేట, చౌటుప్పల్ పట్టణ కేంద్రాల్లో వాహ
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 7 జిల్లాలు, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికార�
ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ ఖైదీ భార్య బిడ్డకు పాలిచ్చి తల్లి మనసు అంటే ఏంటో కళ్లకు కట్టారు కొచ్చి సివిల్ పోలీస్ ఆఫీసర్ ఆర్య. పాట్నాకు చెందిన ఓ మహిళ నలుగురు పిల్లలతో కేరళలో జీవనం సాగిస్తున్నది.