ఏ ఉద్యమమైనా..‘సిటీ’ నుంచే మొదలైంది.. కళాశాల వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ప్రభుత్వ సిటీ కళాశాల అంతర్జాత�
చార్మినార్ : విద్యార్థులు గ్రంథ పఠనం ద్వార లోతైన అధ్యాయనాలను పూర్తి చేసి సంబంధిత అంశాల్లో ప్రావీణ్యత సాధించవచ్చని సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విప్లవ్దత్ శుక్లా తెలిపారు. సోమవారం సిటీ కాలేజీలో 54వ గ�
చార్మినార్ : మానులా మొదలై నేడు మహావృక్షంగా ఎదిగిన సిటి కాలేజీ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి వారిని ప్రపంచ వ్యాప్తంగా చేరవేసిందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు. మంగళవారం సిటి కాల�
చార్మినార్ : చారిత్రక సిటీ కాలేజీ మరో ఘనతను సాధించిందని కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బాలభాస్కర్ తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిటీ కాలేజీకి స్వయంప్రత�
చార్మినార్, ఆగస్టు 5 : డిగ్రీ కళాశాల ప్రవేశాల్లో సిటీ కాలేజీకి అనూహ్య స్పందన లభించిందని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ బాలభాస్కర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సిటీ కాలేజీకి ప్రభుత్వం 1500 సీట్లు కేటాయిం�