నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�
ఖలీల్వాడి, మే 11 : ప్రజలు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల �