Chandra babu | విశాఖలో జరుగుతున్న సీఐఐలో సదస్సులో 613 ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Hinduja Group | యూకే పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హిందుజా గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని హిందుజా గ్రూప్ నిర్ణయించింది.
హైటెక్ సిటీ తానే కొట్టానని, కంప్యూటర్లను తానే పరిచయం చేశానని, స్మార్ట్ఫోన్లు ఈ స్థాయికి వస్తాయని ముందే ఊహించానని, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసెస్ యజమాని తండ్రిని తాను ప్రోత్సహించానని, ఆ కారణంగానే