బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి సీఐడీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న ఉదయం 11.30 గంటలకు లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్�
నకిలీ పాస్పోర్టు కేసులో కరీంనగర్కు చెందిన చాంద్ఖాన్తోపాటు తమిళనాడు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన జేవియర్ను న్యాయస్థానం సీఐడీ కస్టడీకి అప్పగించింది.