MLA Kaushik Reddy | కరీంనగర్ సీపీ పై తప్పుడు ఆరోపణలు చేశానని పేర్కొంటూ వేసిన సీఐడీ విచారణను బహిరంగంగా నిర్వహించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
Parakamani Case | తిరుమల వేంకటేశ్వర సన్నిధిలో హుండీ లెక్కింపు జరిగే పరకామణి చోరీ కేసు లో ఫిర్యాదుదారు సతీష్కుమార్ అనుమాన స్పదంగా మృతి సీఐడీ అధికారులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.