బాలకార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలన కోసం రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముసాన్-12లో రాష్ట్రవ్యాప్తంగా 6,307 మంది చిన్నారులను రక్షించామని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమ
మహిళల భద్రత కల్పించడం కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వ్యక్తి మంచిగా ప్రవర్తించడం ద్వారా మహిళలకు భద్రతా భావన కల్పించాల్సిన అవసరం ఉన్నదని సీఐడీ డీజీ చారుసిన్హా చెప్పారు.
రాష్ట్రంలో 2014 నుంచి 2026 వరకు మైనింగ్ అక్రమాలపై విచారణ చేపట్టనున్నట్టు సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. సోమవారం ప్రెస్మీట్ అనంతరం ఆమె మీడియాతో ముచ్చటించారు. మైనింగ్ అక్రమాలపై విచారణ చేయిస్తానని అసెంబ్�