యూరియా కోసం సొసైటీ గోడౌన్కు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుబ్బాకకు చెందిన రైతు మహిపాల్ (52)కు భార�
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్కు చెందిన లింగావత్ విష్ణు-వనితలకు నలుగురు సంతానం. ఇందులో రెండో సంతానం రక్షిత. రక్షిత నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్నగర్లో గల ప్రొఫెసర్�
దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని చితకబాదడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘటన వర్ని మండలం తగిలేపల్లిలో శుక్రవారం చోటుసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (41) చిల్లర
ద్రూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.