సోషల్ మీడియా వారియర్పై ఓ ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు. దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దారుణంగా చితకబాదాడు. దాహం వేస్తుందనడంతో ముఖంపై మూత్ర విసర్జన చేసిన అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచే�
నాగర్కర్నూల్లో రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రెండ్రోజులుగా తిరుగుతున్నా ఇప్పుడు.. అప్పుడంటూ టోకెన్లు ఇవ్వడం లేదని కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం పీఏసీసీఎస్ వద్ద క్యూలో నిలబడినా కే వలం 20 టోకెన్లు మా�