తెలంగాణ చేనేత, వస్త్ర శాఖ పూర్తిగా పడకేసింది. నేతన్నల నుంచి వస్ర్తాలను సేకరించి వివిధ ప్రభుత్వ సంస్థలకు అందజేసేందుకు ఉద్దేశించిన పథకాలన్నీ నిలిచిపోయాయి.
క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయనున్నదని, ఇందుకోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. గురువారం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసె