వరదకాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గంగాధర మండలం మధురానగర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ వ
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకుని మద్దతు ధర పొందాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. ఈ సందర్భంగా మల్యాల మార్కెట్ కేంద్రంతోపాటు లంబాడిపల్లి, తక్కళ్లపల్లి, మ్యాడంపల్లి�