పదో తరగతి ప్రశ్నపత్రాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. పార్ట్-ఏ ప్రశ్న పత్రాల్లో కొన్ని మార్పులు చేసే అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అయితే పార్ట్-బీ (ఆబ్జెక్టివ్ టైప్) ప్రశ్నల్లో మ
ఐస్క్రీమ్ పార్లర్స్, బేకరీ, టిఫిన్ సెంటర్స్, మీల్స్, కూరగాయలు.. ఇలా అన్నీ ఇప్పుడు వాహనాల్లోనే కొలువుదీరుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలు.. కూడళ్లను ఎంచుకుని వ్యాపారులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్�
ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ను అధికారులు రెట్టింపుచేశారు. ప్రశ్నల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్ష�
న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ఎల్పీజీ కస్టమర్లు తమ గ్యాస్ బండ రీఫిల్ను ఏ పంపిణీదారుడి నుండి తీసుకోవాలో అన్నది ఇకపై వారే నిర్ణయించుకోవచ్చు. హె�