హైదరాబాద్ (Hyderabad) హబ్సిగూడలో విషాదం చోటుచేసుకున్నది. హోర్డింగ్ దింపే సమయంలో విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. శుక్రవారం రాత్రి ఓ చిట్ఫండ్ కంపెనీకి చెందిన హోర్డింగ్కు దించేందుకు బ�
చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఓ చిట్ఫండ్ కంపెనీ మోసానికి పాల్పడిందంటూ రిటైర్డు ఉద్యోగి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బోడుప్పల్కు చెందిన సత్యనారాయణ రిటైర్డ్ ఉద్యోగి. లక్డీకాపూల్
కోట్లాది రూపాయలు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ఓ చిట్ఫండ్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం గచ్చిబౌలి కార్యాలయంలో �
నగరంలోని చిట్ఫండ్ సంస్థల యాజమాన్యాల ఆగడాలు శృతిమించుతున్నాయి. ఖాతాదారులకు డబ్బులు చెల్లించకుండా మొండిగా వ్యహరిస్తున్నారు. చిట్టీ గడువు ముగిసి నెలలు, ఏళ్లు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదు.