‘రత్నైః కల్పిన మానసం హిమజలైః స్నానం చ దివ్యాంబరం’ అని మొదలయ్యే ఆది శంకరుల శివ మానస పూజా స్తోత్రంలో అన్నీ హృత్కల్పితాలుగా పేర్కొన్నారు. ‘హే పశుపతీ! హిమజలంతో స్నానం చేసి, దివ్య వస్ర్తాలు ధరించినావని, రత్నా�
పూర్వం ఖట్వాంగుడనే చక్రవర్తి సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్నంతా పాలించేవాడు. రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవేంద్రాది దేవతలు ఖట్వాంగుడి సాయం కోరారు. ఆయన దేవలోకానికి వెళ్లి దానవులను ఎదిరించి,