కరీంనగర్ శివార్లలోని చింతకుంట(గాంధీ నగర్) సమీపంలోని బృందావన్ కాలనీలో నిమిషం పాటు నిలువలేని పరిస్థితి (Drainage) నెలకొంది. ఇళ్ల నుంచి వెలువడే మురుగు ప్రవాహాన్ని ఎల్లమ్మ గుడి సమీపం నుంచి చెరువు వైపునకు మళ్ళించ
కథలాపూర్ మండలం చింతకుంట, రాజారామ్ తండా గ్రామాల్లోని పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం స్కూల్ కాంప్లెక్స్ HM మారంపల్లి అర్జున్ ఆధ్వర్యలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ�