కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు.
‘సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నదని, అభివృద్ధిలోనూ దూసుకెళ్తున్నది. ముఖ్యమంత్రి ఆశయాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నాం, అర్హులందరికీ పథకాలు అందించడంలో పూర్తి �
‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�