‘నిర్మాతగా సరికొత్త కంటెంట్ను ప్రేక్షకులకు అందించాలన్నదే నా అభిమతం. నేను తీసే ప్రతి సినిమాలో కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి’ అన్నారు చింతా గోపాలకృష్ణారెడ్డి. అనురాగ్ రెడ్డి, శరత్చంద్రతో కలిసి ఆయన నిర్మ
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన విభిన్న కథాచిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. వినయ్ రత్నం దర్శకుడు. చింతా వినీషరెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలు. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నార�
‘ప్రేక్షకులు గతంలో నన్ను పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్తో చూశారు. ఇప్పుడు వారి సొంత ఇంటి అబ్బాయిలా చూస్తున్నారు. ‘క’ చిత్రం నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అన్నారు కిరణ్ అబ్బవరం.