చైనా మాంజా విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ డీసీపీ రక్షితమూర్తి తెలిపారు. శుక్రవారం అంబర్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించ
సంక్రాంతి పండుగ అంటే పందెంలో కోడి మెడ తెగాలి, లేకపోతే చైనా మాంజాతో వాహనదారుల మెడ తెగాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. పండుగ వచ్చిందని సంతోషపడాలా లేక బయట అడుగుపెడితే ఏమవుతుందో అని ఆందోళన పడాలో తేలని వ్యవహ�