Chinese Hackers: వోల్ట్ టైఫూన్ హ్యాకింగ్ గ్రూపు.. భారత్, అమెరికా ఇంటర్నెట్ కంపెనీలపై అటాక్ చేస్తున్నది. నాలుగు అమెరికా కంపెనీలను వోల్ట్ టైఫూన్ హ్యాక్ చేసిందని సెక్యూర్టీ పరిశోధకులు తెలిపారు. వర్సా నెట్వ
పక్కలో బల్లెంలా ఉన్న చైనా నుంచి భారతదేశానికి పలు రకాల ముప్పు పొంచి ఉన్నది. తాజాగా భారత వలసదారులకు సంబంధించి వంద గిగా బైట్ల డాటాను చైనాకు చెందిన హ్యాకర్లు చోరీ చేసినట్టు బయటపడింది.
చైనీస్ హ్యాకర్స్ అడ్వాన్స్డ్ లీనక్స్ మాల్వేర్తో గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఎర్త్ లుసా’ అని పిలిచే ఒక చైనీస్ హ్యాకర్ ‘స్ప్రేసాక్స్" పేరిట మాల్వేర్
Delhi AIIMS | ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వెనుక చైనా హస్తమున్నట్లు తేలింది. చైనా హ్యాకర్లు ఎయిమ్స్ సర్వర్లను హ్యాక్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఎయిమ్స్లో దాదాప