న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ పర్యటనకు వచ్చారు. గురువారం ఢిల్లీకి ఆయన చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో శుక్రవారం ఆయన సమావేశమవుతార�
రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధమని చైనా కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంక్షోభానికి తెర దించేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాం�
చైనా భారత్ సంబంధాల విషయంలో చైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరు పక్షాలు ప్రత్యర్థులుగా కాకుండా.. భాగస్వాములుగా మారాలని పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం విలేకరులతో మాట్లాడా�