జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం వెంకటయ్య హైదరాబాద్లోని ఓ దవాఖానలో క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.
Chiranjeevi | పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్యను పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు కేంద్ర ప్రభ�
తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్�