రాజు మరణిస్తే, రాజ్యాధికారాన్ని చేపట్టేందుకు కొడుకుల మధ్య అంతర్యుద్ధం జరుగడాన్ని చరిత్రలోనూ, సినిమాల్లోనూ చూశాం. అయితే, మనుషులకే పరిమితమైందనుకొన్న ఈ రాజ్య కాంక్ష చింపాంజీల్లోనూ ఉన్నట్టు తాజా అధ్యయనం ఒ
చింపాంజీలు పరస్పరం మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. యూకేలోని యూనివర్సిటీ ఆ�
మనిషి మొదటగా నడిచింది భూమిపై కాదా? చెట్లపైనేనా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ కెంట్, డ్యూక్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు టాంజానియాలోని చింపాం
పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు నడుచుకునే వాడే సుఖంగా బతుకుతాడని పెద్దలు చెప్తారు. ఈ సలహాను తూచా తప్పకుండా కొన్ని చింపాంజీలు పాటిస్తూ సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉగాండాలోన�