అకాల వర్షం చిలుకూరు మండలంలో భారీ నష్టాన్ని మిగిల్చింది. వాగుల వరద పోటెత్తడంతో చిలుకూరు, నారాయణపురంలోని చెరువుకట్టలు తెగి పంట పొలాలు పూర్తిగా ఇసుకమేటలు వేశాయి. వరి పైరు కొట్టుకొని పోయి పొ లాల్లో రాళ్లు ద�
విద్యార్థులు విద్యతోపాటు క్రీడా రంగంలోనూ రాణించినవారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ అడిషనల్ సెక్రెటరీ పార్వతీదేవి అన్నారు.