‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లోని వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ ‘జీరో’ దందా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్న వ్యాపారులకు కొద్దిరోజులుగా ఆ అవకాశం లేకపోవడ�
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్ ఎరుపెక్కింది. మిర్చి యార్డుకు సోమవారం వేలాది బస్తాలు రావడంతో ఖరీదు వ్యాపారులు, అడ్తిదారులు, వివిధ కార్మిక వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ సీజన్ జనవరిలో మొదులు కాగా అత్యధ
ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్కు సోమవారం రైతులు సుమారు లక్ష మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. రెండ్రోజుల సెలవుల అనంతరం క్రయవిక్రయాలు ప్రారంభంకావడంతో మిర్చిబస్తాలతో మార్కెట్యార్డు పోటెత్తింది.
మిర్చి దిగుబడి ఈ సంవత్సరం అధికంగా రావడంతో పాటు పక్క రాష్ర్టాల్లో కూడా పంట బాగా పండింది. దీనికి తోడు విదేశాలకు మిర్చి ఎగుమతుల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
మార్కెట్లో తేజా మిర్చి ధర దోబూచులాడుతోంది. నిన్న, మొన్నటి వరకు అంతంతమాత్రంగా పలికిన రేటు ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తుండడంతో మార్కెట్కు సరుకు తరలించిన రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మిర�