ఎర్ర బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. సోమవారం దాదాపు లక్ష బస్తాలు విక్రయానికి రావడంతో ఇసుకేస్తే రాలని విధంగా యార్డు తయారైంది. 2017లో ఇదే సీజన్లో లక్షా 50 వేల బస్తాల మిర్చి రికార్డు స్థాయిలో మ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మిర్చి యార్డుకు సోమవారం రికార్డు స్థాయిలో 30,918 మిర్చి బస్తాలు వచ్చాయి. ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా సోమవారం అత్యధికంగా మిర్చి బస్తాలు రావడంతో మార్క�
మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసుదన్నాయక్ అధికారులకు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును బుధవారం ఆయన సందర్శించి మిర్చి కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర�
రైతులంతా ఒకేసారి ఫిప్రోనిల్ పిచికారీ చేయాలి ఐఐహెచ్ఆర్ బెంగళూరు శాస్త్రవేత్తల సూచన మిరపలో కొత్త పురుగును పరిశీలించిన సైంటిస్టులు బొద్దుగొండలో శాంపిల్స్ సేకరణ ఈ మధ్యకాలంలో మిరపకు కొత్తగా సోకిన తామ
గతేడాది కంటే లక్ష ఎకరాలకుపైగా అధికం రాష్ట్రంలో ఐదేండ్లలో రెట్టింపైన సాగు హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిరప పంట సాగు ఏటేటా పెరుగుతున్నది. ఐదేండ్లలో ఇది రెట్టింపయింది. ఇప్పటివరకు �