వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. వరుసగా పది రోజుల పాటు ఉగాది, రంజాన్ పండుగల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు లక్షా 50వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ �
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణం గురువారం ఎర్ర బంగారంతో నిండిపోయింది. లక్షా 20 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి వరకు కాంటాలు నిర్వహించినట్లు చెప్పారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. లక్షకు పైగా మిర్చి బస్తాలు రావడం ఈ సీజన్లో ఇదే అత్యధికం. దీంతో మార్కెట్లో ఎటు చూసినా మిర్చి బస్తాలే దర్శనమిచ్చాయి. మిర్చి యార్డుతోపాటు అపర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.