కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
తనకు పిల్లల చదువులే ముఖ్యమని, సర్కారు బడుల్లోని విద్యార్థులను సొంత బిడ్డల్లా భావిస్తానని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా స్పష్టంచేశారు. విద్యాశాఖ అధికారులు సైతం సర్కారు బడుల్లోని పిల్లలను స�
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ఉదారత చాటారు. ఆ సంస్థ డెలివరీ ఏజెంట్ల పిల్లల చదువు కోసం సుమారు రూ.700 కోట్ల (90 మిలియన్ డాలర్ల) విరాళం ప్రకటించారు. జొమాటో ఫ