ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో ఓ దొంగతనం కేసులో పోలీసులు షేక్బాజీని అరెస్ట్ చేశారు. ఈ కేసులో భార్య, తల్లిదండ్రులు కూడా ఖమ్మం రావాల్సి ఉంటుందని సూచించారు.
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ కారు, మరో కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో అది పల్టీలు కొట్టి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై పడింది. ఈ సంఘటనలో పలువురు గాయపడగా అన్నాచెల్లెళ్లైన ఇద్దరు పిల్లలు మరణించారు. దేశ ర�
ముగ్గురు చిన్నారుల ఉసురు తీసిన సెల్లార్ గుంత కేపీహెచ్బీ కాలనీలో దుర్ఘటన శోక సంద్రంలో కుటుంబాలు ఏడేండ్ల క్రితం భవన నిర్మాణం కోసం తవ్విన గుంత ప్రాజెక్టు ఆగిపోయి..చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు గతంలోనూ ఇద్ద�