పదో తరగతి బ్యాచ్మెట్స్ అందరూ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. పాఠశాల నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇందులో పాత స్నేహితులు ఫోన్ నంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు. అందరికీ పెండ్లిళ్లయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ నాయకులు, సింగరేణి ప్రాంత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రామగుండంకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ర�
నగరంలో సంచలనం సృష్టించిన స్పందన హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు మియాపూర్ పోలీసులు ఛేదించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మొదట భర్తను అనుమానించినప్పటికీ దర్యాప్తులో భాగంగా లభించిన సాక్ష్యాధారాలతో అస�
ప్రస్తుతం దక్షిణాదిన అగ్ర కథానాయికల్లో ఒకరిగా చెలామణి అవుతున్నది మలయాళీ సోయగం కీర్తి సురేష్. తెలుగు, తమిళంలో మంచి అవకాశాల్ని సొంతం చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది.