బడీడు పిల్లలను బడులు చేర్పించి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నాగవాణి అన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ
పసిబిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారా? అంటూ కేరళ హైకోర్టు ఆ రాష్ట్రంలోని ‘చైల్డ్ వెల్ఫేర్ కమిటీ’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పసిబిడ్డకు తల్లి పాలు పట్టడం, ఆ బిడ్డ తల్లి పాలను పొందడం రాజ్యాంగంలోని ఆర్టికల�
వారంతా ఏ దిక్కూ లేని పిల్లలు. మధ్యప్రదేశ్లో ఇండోర్లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్నారు. అలాంటి వారిని తల్లిదండ్రులు లేని లోటు కనిపించకుండా చూసుకోవాల్సిన ఆశ్రమ సిబ్బందే రాక్షసంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోప�
తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ బారిన పడటంతో ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలు, కన్నవారి మరణంతో అనాథలైన బిడ్డలు, మురికివాడల్లోని బాలలు.. ఇలా ఆందోళనలో ఉన్న బాల్యానికి అండగా నిలుస్తున్నది ‘బచ్పన్ బచావో ఆందోళన్�