బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం టాస్క్ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించ�
మధ్యప్రదేశ్లోని రైసెన్లో ఉన్న సోమ్ లిక్కర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న 60 మంది బాల కార్మికులకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) విముక్తి కల్పించింది.
చిరుప్రాయంలోనే బాలకార్మికులుగా మారినవారు, తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినవారు, విద్యకు దూరమైన బాలలను గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ స్మైల్' మెదక్
బాల్యం బందీ కాకుండా విద్యాశాఖ భరోసా కల్పిస్తున్నది. వెట్టి చాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. బడీడు పిల్లలు బాల కార్మికులుగా మగ్గిపోకుండా అధికారులు ప్రయత్నాలు చే�
కలెక్టర్ శర్మన్ | జిల్లాలో ఎక్కడైనా బడి ఈడు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ హెచ్చరించారు.