కొడంగల్ ఏరియా అభివృద్ధి అథారిటీ (కాడా)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.43.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
వేసవి నేపథ్యంలో ఈ నెల 7 నుంచి 15 వరకు గ్రామీణ మంచినీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ గ్రామీణా మంచినీటి సరఫరా ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
సీఎం కప్ టోర్నీ క్రీడల నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణాశిబిరాలు మొదలయ్యాయి. ఈ నెల 15 నుంచి మే 31 వరకు జరుగనున్న శిబిరాల్లో వివిధ క్రీడాంశాల్లో పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నారు.
భావవ్యక్తీకరణలో భాష కీలకమని, భాష ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చని కార్మిక, ఉపాధి కల్పన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీకుముదిని అన్నారు.